రాజస్థాన్: వార్తలు
Rajasthan: ఐసీయూలో అమానుషం.. మహిళపై నర్సింగ్ స్టాఫ్ అత్యాచారం!
రాజస్థాన్లోని ఈఎస్ఐసీ మెడికల్ కాలేజీలో మానవత్వాన్ని మరిచిపోయే ఘటన వెలుగులోకి వచ్చింది.
Rajasthan: జోదా-అక్బర్లకు పెళ్లి కాలేదు.. గవర్నర్ బగాడే సంచలన వ్యాఖ్యలు
రాజస్థాన్ గవర్నర్ హరిభావ్ బగాడే చరిత్రలో అక్బర్కు సంబంధించిన అంశంపై సంచలన వ్యాఖ్యలు చేశారు.
Shakur Khan: పాక్ కోసం 'గూఢచర్యం' చేసిన ప్రభుత్వ ఉద్యోగికి మాజీ మంత్రితో సంబంధాలు
రాజస్థాన్ రాష్ట్రానికి చెందిన ప్రభుత్వ ఉద్యోగి షకూర్ ఖాన్ను పాకిస్థాన్కు గూఢచర్యం చేసినట్లు అనుమానంతో బుధవారం రాత్రి జైసల్మేర్లో నిఘా అధికారుల బృందం అరెస్ట్ చేసింది.
Paksitan Spy: పాకిస్తాన్ ఐఎస్ఐ కోసం గూఢచర్యం.. రాజస్థాన్ ప్రభుత్వ ఉద్యోగి అరెస్టు
పహల్గామ్లో జరిగిన ఉగ్రదాడికి ప్రతిస్పందనగా భారత్ చేపట్టిన ఆపరేషన్ సిందూర్ అనంతరం దేశవ్యాప్తంగా గూఢచర్య కార్యకలాపాలపై తీవ్ర దృష్టిసారించింది.
Rajasthan: జమ్మూ కాశ్మీర్కు చెందిన నీట్ అభ్యర్థి కోటాలో ఆత్మహత్య.. ఈ ఏడాదిలో ఇప్పటివరకు 15 మంది..
రాజస్థాన్ రాష్ట్రంలోని కోటా నగరంలో విద్యార్థుల ఆత్మహత్యల ఘటనలు ఆందోళనకరంగా కొనసాగుతున్నాయి.
Pak spy: పాక్కు సమాచారం లీక్.. రాజస్థాన్లో వ్యక్తి ఆరెస్టు
భారత్కు చెందిన కీలక సమాచారాన్ని పాకిస్థాన్కు చేరవేస్తున్న గూఢచారులను అధికారులు గుర్తించి వరుసగా అరెస్టు చేస్తున్నారు.
Geeta Samota: ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించిన తొలి మహిళా CISF అధికారిణి గీతా సమోటా
సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (CISF)లో ఒక మహిళా ఆఫీసర్గా గీతా సమోట ఒక కొత్త చరిత్రను సృష్టించారు.
Tabu: మళ్లీ వార్తల్లో కృష్ణజింక కేసు.. సైఫ్, టబు, నీలం, సోనాలీపై విచారణ కొనసాగుతోంది
కృష్ణ జింకల వేట కేసులో బాలీవుడ్ తారలు మరోసారి చిక్కుల్లో పడ్డారు. బాలీవుడ్ నటులు సైఫ్ అలీఖాన్, టబు, నీలం, సోనాలీ బింద్రేలను గతంలో నిర్దోషులుగా విడుదల చేయడం మీద రాజస్థాన్ ప్రభుత్వం అభ్యంతరం వ్యక్తం చేస్తూ, హైకోర్టును ఆశ్రయించింది.
Pak Drone Attack: ఓ ఇంటిపై కూలిన పాక్ డ్రోన్.. ముగ్గరికి తీవ్ర గాయాలు
భారతదేశం - పాకిస్థాన్ దేశాల మధ్య ఉద్రిక్తతలు రోజు రోజుకు తీవ్ర రూపం దాలుస్తున్నాయి. ఈ నేపథ్యంలో పాకిస్థాన్ వరుసగా భారత సరిహద్దు రాష్ట్రాలపై డ్రోన్ దాడులకు తెగబడుతోంది.
High Alert In Rajasthan:రాజస్థాన్లో సైరన్లతో బ్లాక్అవుట్.. ప్రజలు ఇళ్లలోనే ఉండాలని ఆదేశాలు
భారతదేశం-పాకిస్థాన్ మధ్య ఉద్రిక్తతలు రోజురోజుకు పెరుగుతున్న నేపథ్యంలో రాజస్థాన్లో హై అలర్ట్ ప్రకటించారు.
Jammu Kashmir: సరిహద్దులో మళ్లీ కాల్పులకు తెగబడిన పాక్.. మహిళ మృతి.. మరొకరికి గాయాలు
ఉత్తర కాశ్మీర్లోని బారాముల్లా జిల్లాలో గురువారం చోటు చేసుకున్న పాక్ షెల్లింగ్ ఘటనలో ఓ మహిళ మృతి చెందగా మరో మహిళ తీవ్రంగా గాయపడింది.
Pakistan: ఎఫ్-16 పాకిస్తాన్ పైలట్ ను పట్టుకున్ననిఘా వర్గాలు
రాజస్థాన్లోని జైసల్మేర్లో పాకిస్తాన్ పైలట్ను భారతదేశం సజీవంగా పట్టుకున్నట్లు నిఘా వర్గాలు నిర్ధారించాయి.
Earthquake: రాజస్థాన్లోని ఝున్ఝునులో స్వల్ప భూకంపం
రాజస్థాన్ రాష్ట్రం ఝున్ఝునులో ఆదివారం ఉదయం స్వల్ప భూకంపం సంభవించింది. ఈ భూకంప తీవ్రత రిక్టర్ స్కేలుపై 3.1గా నమోదైనట్లు నేషనల్ సెంటర్ ఫర్ సిస్మాలజీ (NCS) వెల్లడించింది.
Rajasthan Governor: న్యూటన్ కంటే ముందే వేద గ్రంథాలలో గురుత్వాకర్షణ: రాజస్థాన్ గవర్నర్
రాజస్థాన్ గవర్నర్ హరిబాపు బాగ్డే ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.1687లో న్యూటన్ గురుత్వాకర్షణ సిద్ధాంతాన్ని(Theory of Gravity)గుర్తించడానికి చాలా ముందే మన వేదాల్లో దాని గురించి ప్రస్తావన ఉందని తెలిపారు.
New rules for Kota hostels: విద్యార్థుల ఆత్మహత్యలు నివారించడానికి.. కోట హాస్టళ్లకు కొత్త మార్గదర్శకాలు
ఉన్నత విద్యా కోచింగ్,ఉద్యోగాల కోసం ప్రసిద్ధిగాంచిన రాజస్థాన్లోని కోటా నగరంలో విద్యార్థుల ఆత్మహత్యలు ఆందోళన కలిగిస్తున్నాయి.
Education Minister: విద్యార్థుల ఆత్మహత్యకు ప్రేమ వ్యవహారాలే కారణం : విద్యాశాఖ మంత్రి
రాజస్థాన్లోని కోటా పట్టణం, ప్రత్యేకంగా కోచింగ్ సెంటర్లకు ప్రఖ్యాతిగా ఉంది. అయితే కొన్ని సంవత్సరాలుగా అక్కడ విద్యార్థుల ఆత్మహత్యల సంఖ్య పెరిగిపోతున్న విషయం తీవ్ర ఆందోళనకు కారణమైంది.
Rajasthan borewell accident: బోరుబావి ప్రమాదం.. 8 రోజులగా మృత్యువుతో పోరాడుతున్న 3 ఏళ్ల చిన్నారి
రాజస్థాన్లోని కోఠ్పుత్లీ జిల్లా కిరాట్పుర గ్రామంలో మూడేళ్ల చేతన ప్రమాదవశాత్తూ బోరుబావిలో పడిపోయిన ఘటన దేశ ప్రజలను విషాదంలో ముంచింది.
Soldiers Killed: రాజస్థాన్లో మందుగుండు పేలుడు కారణంగా ఇద్దరు జవాన్ల మరణం
రాజస్థాన్ బికనీర్ జిల్లాలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది.
Toxic gases leak: జైపూర్ కోచింగ్ సెంటర్లో విష వాయువుల కలకలం.. స్పృహతప్పిన విద్యార్థులు
రాజస్థాన్ రాజధాని జైపూర్లో ఉన్న ఉత్కర్ష్ కోచింగ్ సెంటర్లో విష వాయువుల కలకలం చోటుచేసుకుంది.
Rajasthan: 56 గంటల పాటు శ్రమించిన దక్కని ప్రాణం..150 అడుగుల లోతున్న బోరుబావిలో పడి 5 ఏళ్ల బాలుడు మృతి
రాజస్థాన్లోని దౌసా జిల్లాలో 150 అడుగుల బోరుబావిలో పడిపోయిన ఐదేళ్ల ఆర్యన్ను రెస్క్యూ సిబ్బంది రక్షించిన విషయం తెలిసిందే.
Udaipur palace: ఉదయ్పుర్ కోటలో ఉద్రిక్తతలు.. మహారాజు విశ్వరాజ్ సింగ్కు 'నో ఎంట్రీ'
రాజస్థాన్లో ఉదయ్పుర్ రాజవంశంలో కొత్త మహారాజు పట్టాభిషేకం ఘర్షణలకు దారితీసింది.
SDM assault case: రాజస్థాన్లో చెలరేగిన హింస.. టోంక్లో 60 మంది అరెస్టు
రాజస్థాన్ రాష్ట్రంలోని టోంక్ జిల్లా, డియోలీ ఉనియారాలో ఇటీవల హింసాత్మక ఘటనలు చోటుచేసుకున్నాయి.
Kota: రాజస్థాన్ కోటాలో 16 ఏళ్ల విద్యార్థి అనుమానాస్పద మృతి
రాజస్థాన్లోని కోటాలో నీట్ ప్రవేశపరీక్ష కోసం సిద్ధమవుతున్న ఓ విద్యార్థి అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు.
Rajasthan: రాజస్థాన్లోని ధోల్పూర్లో ఘోర రోడ్డు ప్రమాదం.. చిన్నారులు సహా 11 మంది మృతి
రాజస్థాన్లోని ధోల్పూర్లో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. స్లీపర్ కోచ్ బస్సు ఒక టెంపోను ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది.
Rajasthan: కోటాలో మరో విద్యార్థి ఆత్మహత్య.. ఈ ఏడాదిలో 19వ ఘటన
రాజస్థాన్లోని కోటాలో విద్యార్థుల ఆత్మహత్యలు ఆందోళన కలిగిస్తున్నాయి.
Road Accident: విజయవాడ బార్ అసోసియేషన్ న్యాయవాదుల బస్సుకు ప్రమాదం.. ఒకరు మృతి,11 మందికి గాయాలు
రాజస్థాన్లోని అజ్మేర్లో విజయవాడ బార్ అసోసియేషన్ న్యాయవాదుల బస్సు ప్రమాదానికి గురైంది.
Bomb Threat: రైల్వే స్టేషన్లకు బాంబు బెదిరింపులు.. రాజస్థాన్లో అధికారులు అప్రమత్తం
దేశంలో తరచూ బాంబు బెదిరింపులు అధికారులను, ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తున్నాయి.
Rajasthan: తిరుపతి లడ్డూ వివాదం.. రాజస్థాన్ ప్రభుత్వం సంచలన నిర్ణయం
తిరుపతి శ్రీ వేంకటేశ్వరస్వామి ఆలయంలో ప్రసాదంలో కల్తీపై వివాదం ఇంకా కొనసాగుతూనే ఉంది. ఈ నేపథ్యంలో రాజస్థాన్ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది.
Nitin Gadkari: రాజస్థాన్లో టోల్ ట్యాక్స్ ధర కంటే ఎక్కువ వసూలు.. వివరణ ఇచ్చిన నితిన్ గడ్కరీ
రాజస్థాన్లోని మనోహర్పూర్ ప్లాజాలో టోల్ ట్యాక్స్ ధర కంటే ఎక్కువ వసూలు చేసిన ఆరోపణలపై కేంద్ర రోడ్డు, రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ స్పందించారు.
అజ్మీర్లో భారీ రైలు ప్రమాదానికి కుట్ర.. ట్రాక్ పై సిమెంట్ దిమ్మెను పెట్టిన దుండగలు
రాజస్థాన్లోని అజ్మీర్ వద్ద దారుణమైన రైలు ప్రమాదానికి కుట్ర జరిగినట్టు తెలుస్తోంది. కొందరు గుర్తు తెలియని వ్యక్తులు రైల్వే ట్రాక్పై సిమెంట్ దిమ్మెను ఉంచారు.
Rajasthan: రాజస్థాన్లో కుప్పకూలిన మిగ్-29 యుద్ధ విమానం.. సురక్షితంగా పైలట్
రాజస్థాన్లోని బార్మర్ జిల్లాలో వైమానిక దళానికి చెందిన యుద్ధ విమానం కుప్పకూలింది. మిగ్-29 యుద్ధ విమానంలో సాంకేతిక లోపం తలెత్తినట్లు సమాచారం.
Rajasthan: రాజస్థాన్ లో పర్యాటక కేంద్రం .. చిరపుంజి నీటి అందాలు
దేశంలోని అనేక ప్రాంతాలకు రుతుపవనాలు ప్రవేశించాయి మరియు చాలా ప్రాంతాలకు రాబోతున్నాయి.
Rajasthan: కోటాలో 9వ అంతస్తు నుండి దూకి నీట్ విద్యార్థిని ఆత్మహత్య.. ఈ ఏడాది 11వ కేసు
రాజస్థాన్లోని కోటాలో ఓ విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నట్లు వార్తలు వచ్చాయి.
Kota: ఇది ఖైదీల బంక్..! రోజుకు రూ.8-10 లక్షల అమ్మకాలు..
భారతదేశ ప్రజలలో న్యాయంపై విశ్వాసం కలిగించడానికి స్వతంత్ర న్యాయవ్యవస్థ రూపొందించబడింది.
Rajasthan : 12 గంటల రెస్క్యూ తర్వాత.. కాపర్ గనిలో చిక్కుకున్న 15 మంది అధికారులు సేఫ్
రాజస్థాన్లోని జుంజును జిల్లాలో హిందుస్థాన్ కాపర్ లిమిటెడ్కు చెందిన కోలిహాన్ గనిలో లిఫ్ట్ లో చిక్కుకున్న 15 మందిని సురక్షితంగా రక్షించారు.
Bomb Threat: జైపూర్ స్కూళ్లకు బాంబు బెదిరింపు .. విద్యార్థులను బయటకు పంపిన సిబ్బంది
రాజస్థాన్ రాజధాని జైపూర్లోని 4 పాఠశాలలకు సోమవారం ఇమెయిల్ ద్వారా బాంబు బెదిరింపులు వచ్చాయి.
Rajasthan Kota: కోటాలో మరో విద్యార్థి ఆత్మహత్య.. ఈ ఏడాది ఇప్పటివరకు 10 మంది..
దేశం నలుమూలల నుండి విద్యార్థులు పోటీ పరీక్షలకు సిద్ధమయ్యేందుకు రాజస్థాన్లోని కోటాకు వెళతారు. అయితే కోటాలో ఆత్మహత్యల ఘటనలు ఆగేలా కనిపించడం లేదు.
Gujarath-Pakistanis-arrested-Drugs:గుజరాత్ తీరంలో 14 మంది పాకిస్థానీల అరెస్టు…రూ.602 కోట్ల విలువైన డ్రగ్స్ స్వాధీనం
గుజరాత్ తీరంలో(Gujarath Coastal)యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్(ATS)నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో(NCB)కలసి పాకిస్థాన్(Pakistan) చెందిన 14 మంది అరెస్టు చేశారు.
PM Modi: 'కాంగ్రెస్ పాలనలో హనుమాన్ చాలీసా వినడం కూడా నేరమే...' కాంగ్రెస్ పై విరుచుకుపడ్డ ప్రధాని
రాజస్థాన్లోని టోంక్-సవాయి మాధోపూర్లో జరిగిన భారీ బహిరంగ సభలో ప్రధాని నరేంద్ర మోదీ కాంగ్రెస్పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు.
Rajasthan: ఘోర రోడ్డు ప్రమాదం.. ట్రక్కును ఢీకొనడంతో కారులో మంటలు.. స్పాట్లో ఏడుగురు మృతి
ట్రక్కు, కారు ఢీకొన్న ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ఏడుగురు ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో ఇద్దరు చిన్నారులు ఉన్నట్లు పోలీసులు తెలిపారు.
Kota Fire: కోట హాస్టల్లో భారీ అగ్నిప్రమాదం.. 8 మంది విద్యార్థుకు గాయలు
కోటాలోని ల్యాండ్మార్క్ సిటీలోని ఓ హాస్టల్లో భారీ అగ్నిప్రమాదం సంభవించి గందరగోళం సృష్టించింది.
IPL Cricket: ఐపీఎల్ మ్యాచ్: జైపూర్ మ్యాచ్ లో పిచ్ మధ్యలోకి వచ్చిన కోహ్లీ అభిమాని
ఐపీఎల్ సీజన్ ప్రారంభంలో క్రికెట్ అభిమానులు గ్రౌండ్లోకి రావడం సర్వసాధారణమైపోయింది.
PM Modi: 10 ఏళ్లలో ఏం జరిగిందో అది కేవలం ట్రైలర్ మాత్రమే.. ఇంకా చాలా చేయాల్సి ఉంది: ప్రధాని మోదీ
ప్రధాని నరేంద్ర మోదీ రాజస్థాన్లో ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు. మంగళవారం రాజస్థాన్లోని కోట్పుత్లీలో జరిగిన విజయ శంఖనాద్ ర్యాలీలో ప్రధాని నరేంద్ర మోదీ ప్రసంగించారు.
Pana Devi : 3 బంగారు పతకాలు గెలిచిన 92 ఏళ్ల మహిళ .. ప్రపంచ ఛాంపియన్షిప్ లో సత్తా చాటడానికి స్వీడన్కు..
కలలు కనండి వాటిని సాకారం చేసుకోండి. ఈ అద్భుతమైన వ్యాఖ్యం అబ్దుల్ కలాం చెప్పారు.
Rajasthan: రాజస్థాన్లోని కోటాలో టీనేజ్ విద్యార్థి ఆత్మహత్య.. ఈ ఏడాది 8వ ఆత్మహత్య
రాజస్థాన్లోని కోటాలో నేషనల్ ఎలిజిబిలిటీ-కమ్-ఎంట్రన్స్ టెస్ట్(నీట్)కోసం సిద్ధమవుతున్న 19 ఏళ్ల విద్యార్థిని బుధవారం ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది.
Train Accident : రాజస్థాన్లో పట్టాలు తప్పిన సూపర్ఫాస్ట్ రైలు
రాజస్థాన్ లో రైలు ప్రమాదం చోటు చేసుకుంది. అజ్మీర్ లోని మదార్ రైల్వే స్టేషన్ సమీపంలో ఆదివారం అర్ధరాత్రి సబర్మతి-ఆగ్రా సూపర్ఫాస్ట్ రైలు ఇంజిన్తో సహా నాలుగు కోచ్లు పట్టాలు తప్పాయని అధికారులు తెలిపారు.
Tejas aircraft crash: రాజస్థాన్లో కుప్పకూలిన తేజస్ విమానం
భారత వైమానిక దళానికి చెందిన లైట్ కంబాట్ ఎయిర్క్రాఫ్ట్ (ఎల్సీఏ) తేజస్ శిక్షణా విమానం మంగళవారం రాజస్థాన్ జైసల్మేర్ సమీపంలో కూలిపోయింది.
Rahul Kaswan: లోక్సభ ఎన్నికల వేళ.. కాంగ్రెస్లో చేరిన బీజేపీ ఎంపీ
రాజస్థాన్లో బీజేపీకి షాక్ తగిలింది. ఆ పార్టీకి చెందిన చురు లోక్సభ ఎంపీ రాహుల్ కశ్వాన్ బీజేపీని వీడారు. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు.
Blood Transfusion: యువకుడికి 'AB' పాజిటివ్ బదులు..O పాజిటివ్ రక్తం ఎక్కించారు,కాసేపటికే..
రాజస్థాన్లోని జైపూర్లో 23 ఏళ్ల యువకుడికి ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిచే సవాయ్ మాన్ సింగ్ (SMS) ఆసుపత్రిలో తప్పుడు రకం రక్తం ఎక్కించడంతో మరణించాడు.
Sonia Gandhi: రాజస్థాన్ నుంచి రాజ్యసభకు సోనియా గాంధీ నామినేషన్
కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ బుధవారం జైపూర్లో రాజ్యసభకు నామినేషన్ దాఖలు చేశారు.
Sonia Gandhi: రాజస్థాన్ నుంచి రాజ్యసభకు సోనియా గాంధీ.. నేడు నామినేషన్ దాఖలు
కాంగ్రెస్ మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీ బుధవారం రాజస్థాన్ నుంచి రాజ్యసభ ఎన్నికలకు నామినేషన్ దాఖలు చేసే అవకాశం ఉంది.
Rajasthan: రాజస్థాన్లోని కోటాలో మరో విద్యార్థి ఆత్మహత్య.. ఈ ఏడాది నాలుగో కేసు
రాజస్థాన్లోని కోటాలో మరో విద్యార్థి ఆత్మహత్య చేసుకోవడంతో ఈ ఏడాది నాలుగో కేసు నమోదైంది.
Rajasthan: అంగన్వాడీ ఉద్యోగాలు ఇప్పిస్తామని.. 20 మంది మహిళలపై అత్యాచారం
రాజస్థాన్లోని సిరోహి మున్సిపాలిటీ పరిధిలో దారుణం జరిగింది.
Kota:: 'అమ్మా నాన్న, జేఈఈ నా వల్ల కాదు.. జేఈఈ, పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న విద్యార్థిని ఆత్మహత్య
రాజస్థాన్లోని కోటాలో సోమవారం నాడు 18 ఏళ్ల జేఈఈ ఔత్సాహిక విద్యార్థిని ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది.
Student Suicide in Kota: కోటాలో ఆగని సూసైడ్స్.. మరో నీట్ విద్యార్ధి ఆత్మహత్య!
రాజస్థాన్లోని కోటాలో గత కొన్ని రోజులుగా విద్యార్థుల ఆత్మహత్యలు కొనసాగుతున్నాయి. నీట్ కు సిద్ధమవుతున్న విద్యార్థి తాను అద్దెకు ఉండే గదిలో నిన్న ఉరివేసుకున్నాడు.
Congress: కాంగ్రెస్లో భారీ మార్పులు.. తెలంగాణకు కొత్త ఇన్చార్జ్.. సచిన్కు కీలక బాధ్యతలు
2024లో జరగనున్న లోక్సభ ఎన్నికలే టార్గెట్గా సంస్థాగతమైన మార్పులను కాంగ్రెస్ పార్టీ చేపట్టింది.
Congress: డిసెంబర్ 21న CWC సమావేశం.. 2024 ఎన్నికల వ్యూహంపై చర్చ
ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర ఓటమి 2024లో జరగనున్న లోక్సభ ఎన్నికలపై కాంగ్రెస్ ఫోకస్ పెట్టింది.
Rajasthan CM Oath Ceremony: రాజస్థాన్ ముఖ్యమంత్రిగా భజన్ లాల్ శర్మ ప్రమాణ స్వీకారం.. హాజరైన ప్రధాని మోదీ
రాజస్థాన్ ముఖ్యమంత్రిగా నియమితులైన భజన్ లాల్ శర్మ శుక్రవారం రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు.
Rajasthan: విద్యార్థి దారుణ హత్య.. రాడ్లతో, గొలుసుతో కొట్టి!
విద్యార్థుల వరుస ఆత్మహత్యలతో తరుచూ రాజస్థాన్లోని కోటా వార్తల్లో నిలుస్తుంది.
Rajasthan's New Deputy CM: రాజస్థాన్ కొత్త డిప్యూటీ సీఎంలలో ఒకరైన 'రాయల్' దియా కుమారి ఎవరో తెలుసా?
రాజస్థాన్ కొత్త ఉప ముఖ్యమంత్రులలో ఒకరిగా దియా కుమారిని బిజెపి ఎంపిక చేసింది.
Bhajanlal Sharma: రాజస్థాన్లో తొలిసారి ఎమ్మెల్యేను వరించిన సీఎం పదవి
రాజస్థాన్ ముఖ్యమంత్రిగా భజన్లాల్ శర్మను బీజేపీ ప్రకటించింది.
Rajasthan cm: నేడు రాజస్థాన్లో బీజేపీ కీలక సమావేశం.. తేలనున్న ముఖ్యమంత్రి ఎంపిక
రాజస్థాన్ ముఖ్యమంత్రి ఎవరు అనే ఉత్కంఠకు మంగళవారం సాయంత్రం తెరపడనుంది.
Poll ads: ఎన్నికల ప్రకటనల్లో బీఆర్ఎస్ను మించిపోయిన కాంగ్రెస్.. ఎన్ని రూ.కోట్లు అంటే?
నవంబర్లో తెలంగాణ, ఛతీస్గఢ్, రాజస్థాన్, మధ్యప్రదేశ్, మిజోరం రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరిగిన విషయం తెలిసిందే.
Karni Sena chief's murder: కర్ణిసేన చీఫ్ హత్య కేసులో ముగ్గురు అరెస్ట్
రాజస్థాన్లో కర్ణి సేన అధినేత సుఖ్దేవ్ సింగ్ గోగమేడిని దారుణంగా హత్య కేసులో ఇద్దరు షూటర్లతో సహా మొత్తం ముగ్గురిని హర్యానాలో శనివారం అర్థరాత్రి పోలీసులు అరెస్టు చేశారు.
Rajasthan Raje : దిల్లీలో వసుంధరా రాజే.. పార్టీ అధ్యక్షుడితో మాజీ సీఎం మంతనాలు
రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ అత్యధిక స్థానాలను సాధించింది. ఈ మేరకు సీఎం రేసులో ఉన్న మాజీ ముఖ్యమంత్రి వసుంధర రాజే దిల్లీ బాట పట్టారు.
Karni Sena: కర్ణి సేన అధినేతను హత్య చేసిన ప్రధాన నిందితుడి గుర్తింపు
రాజస్థాన్లో కర్ణిసేన (Karni Sena) అధినేత సుఖ్దేవ్ సింగ్ గోగమేడి (Sukhdev Singh Gogamedi) హత్య కేసులో పోలీసులు కీలక ముందడుగు వేశారు.
BJP: మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్గఢ్ రాష్ట్రాల్లో సీఎం రేసులో ఉన్న బీజేపీ నేతలు వీరే
మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్గఢ్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ విజయం సాధించింది.
Rajasthan: కర్ణి సేన అధినేత హత్యను నిరసిస్తూ.. నేడు రాజస్థాన్ వ్యాప్తంగా బంద్
శ్రీ రాష్ట్రీయ రాజ్పుత్ కర్ణి సేన, ఇతర కమ్యూనిటీ సంస్థలు మంగళవారం రాజస్థాన్లో చీఫ్ సుఖ్దేవ్ సింగ్ గోగమేడి హత్యకు గురైన నేపథ్యంలో బుధవారం రాష్ట్రవ్యాప్త బంద్కు పిలుపునిచ్చాయి.
Mamata Banerjee: అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ అందుకే ఓడిపోయింది: మమతా బెనర్జీ
మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పరాజయం పాలైన విషయం తెలిసిందే.
Congress: ఆ రాష్ట్రాల్లో కాంగ్రెస్ ఓటమి ప్రభావం 'ఇండియా'లో కూటమిలో సీట్ల పంపకంపై ఉంటుందా?
రాజస్థాన్, ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్కు ఎదురుదెబ్బ తగిలింది.
Rajasthan: రాజస్థాన్ సీఎం ఎవరనేది బీజేపీ నాయకత్వం ప్రకటిస్తుంది: రాజ్యవర్ధన్ రాథోడ్
రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో బీజేపీకి స్పష్టమైన ఆధిక్యం లభించింది.
Assembly results: మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్గఢ్లో బీజేపీ హవా
ఇప్పటి వరకు జరిగిన ఓట్ల లెక్కింపు సరళిని పరిశీలిస్తే.. మధ్యప్రదేశ్, రాజస్థాన్లో బీజేపీ స్పష్టమైన మెజార్టీని కనబరుస్తోంది.
China Pneumonia Virus: చైనాలో న్యుమోనియా.. భారత్లో ఆరు రాష్ట్రాల్లో హై అలెర్ట్!
చైనా(China)లో పిల్లలో శ్వాసకోస(Pneumonia) వ్యాధులు పెరుగుతున్న నేపథ్యంలో భారత్లో ఆరు రాష్ట్రాలు తమ ఆరోగ్య మౌలిక సదుపయాలను అలర్ట్ మోడ్లో ఉంచాయి.
కన్న కూతురు గొంతు కోసి, పెట్రోల్ పోసి నిప్పంటించిన తండ్రి
ఓ తండ్రి తన కూతురిని దారుణంగా హత్య చేశాడు. కడు గ్రామానికి చెందిన శివలాల్ మేఘ్వాల్ తన పెద్ద కుమార్తె నిర్మ(32)ను పదునైన ఆయుధంతో గొంతు కోసి శరీరంపై పెట్రోల్ పోసి నిప్పంటించాడు.
Rajasthan Kota: కోటాలో 20 ఏళ్ల నీట్ విద్యార్థి ఆత్మహత్య.. 28కి పెరిగిన ఆత్మహత్యల సంఖ్య
రాజస్థాన్లోని కోటాలో సోమవారం 20 ఏళ్ల విద్యార్థి ఆత్మహత్య చేసుకోవడంతో ఈ ఏడాది ఇప్పటివరకు మొత్తం కేసుల సంఖ్య 28కి చేరుకుంది.
Rajasthan election: రాజస్థాన్లో కొనసాగుతున్న పోలింగ్.. కాంగ్రెస్, బీజేపీ మధ్యే పోటీ
రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికలకు పోలింగ్ జరుగుతోంది. శనివారం ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ జరగనుంది.
Pushkar Mela: వీర్యంతోనే నెలకు లక్ష్లలో సంపాదన.. 150 దూడలకు జన్మ.. ఈ దున్న ధర ఎన్నికోట్లంటే!
ప్రతి ఏడాదిలాగే ఈసారి కూడా రాజస్థాన్లోని అజ్మీర్(Ajmer) జిల్లాలోని పుష్కర్లో అంతర్జాతీయ పుష్కర్ మేళా(Pushkar Mela) ఘనంగా జరిగింది.